Home » Telangana Congress
ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని, కేసీఆర్ ను క్షమించేది లేదని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఒక కసి, పట్టుదల ప్రజల్లో కనిపిస్తోంది. కత్తి పట్టుకున్నోడు ఎప్పటికైనా కత్తికే బలైతాడు అని రేవంత్ రెడ్డి అన్నారు.
అన్నదాతలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది.
కేసీఆర్ కుటుంబంకు ఉద్యోగాలు వచ్చాయి.. మీలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అంటూ ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. ఉద్యోగం కావాలంటే కేసీఆర్ ను ఓడించండని పిలుపునిచ్చారు.
బీజేపీ ఓటమికోసం సీపీఎం కృషిచేస్తోందని సీతారాం ఏచూరి తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఇదే వైఖరి అవలంభిస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయమే తాము సమాచారం ఇస్తే రాత్రిపూట సోదాలు చేయడంపై ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
20ఏళ్లుగా ఎంఐఎం మాటలువిని ఆ పార్టీని గెలిపించి మోసపోయారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని చెప్పే అసదుద్దీన్.. ఇక్కడి పేదలను ఎందుకు ఆదుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
నేను రైతు బంధు ఆపమని చెప్పినట్లు అబద్ధాలు చెబుతున్నారు. మా మ్యానిఫెస్టో చదివితే మేం ఏం చేయబోతున్నామో తెలుస్తందని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో అబద్ధాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రైతు బంధు ఆపమని చెప్పినట్లు అబద్ధాలు చెబుతున్నారని, మా మ్యానిఫెస్టో చదివితే మేం ఏం చేయబోతున్నామో తెలుస్తుందని అన్నారు. ర
Revanth Reddy Slams KCR : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల కీలక నేతల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పక్షాల తరపున ఆయా పార్టీల కీలకనేతలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ రెండేసి అసెంబ్లీ నియోజక�