Home » Telangana Congress
టీపీసీసీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవుల నియామకంలో సామాజిక న్యాయం పాటించడంతో పాటు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
వేరే నియోజకవర్గం నేతలు వచ్చి పని చేస్తా అంటే ఉరుకోను. నాకు న్యాయం చేస్తుందని అధిష్టానంపై నమ్మకం ఉంది.
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఇష్యూ అలా ఉండగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అలయ్ భలయ్ చేసుకుంటూ సొంత పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు.
వేములవాడలో కోడెలు మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు.
అధికార పార్టీ నేతల్లో ఉన్న విబేధాలు, వారి మధ్య నెలకొన్న సమస్యలను సరిదిద్దే పనిలో పడ్డారు మీనాక్షి.
రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలను పార్టీ కమిటీల్లోకి తీసుకోవడం ఏంటన్నది కాంగ్రెస్ నేతలకే అర్థం కావటం లేదట.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. ఇక తరచూ వివాదాల్లో నిలుస్తున్న కొండా సురేఖను క్యాబినెట్ నుంచి..
కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇంకా ఒకట్రెండు రోజులైనా సరే అక్కడే ఉండి అన్ని సమీకరణాలను సెట్ చేసుకొని వస్తారట.