Home » Telangana Congress
రాములమ్మతో భేటీకి రెడీ అవుతున్నారని టాక్. ఇప్పుడేం జరగబోతోంది.. విజయశాంతి మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా..
అసలే రాహుల్ కోటరీ. ఏ మాత్రం తేడా వచ్చిన ఇక అంతే సంగతులు అనుకుంటున్నారట నేతలు.
Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50వేల కోట్ల దోపిడికి స్కెచ్ వేసిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్ లను నియమించింది.
తాను రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదని, తనకు రాహుల్ కు మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ప్రతీ రెండు నెలలకోసారి సీఎల్పీ సమావేశం ఉంటుందని ..ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటే ఆ భేటీలోనే చెప్పుకోవాలని సూచించారట పార్టీ పెద్దలు. రహస్య మీటింగ్లు, ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని మీడియాకు ఎక్కొద్దని కోరారట.
అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు ఏమై ఉంటాయన్నది కాంగ్రెస్ నేతలెవ్వరికి అంతుపట్టకపోవడంతో నిరాశ నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారు.
Telangana Congress : రహస్య భేటీ అయిన పది మంది ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షి భేటీ అవుతారని నాలుగు రోజులుగా చర్చ జరుగుతోంది. పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలతో సమావేశం అవుతుండటం ఆసక్తి రేపుతోంది.
అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజగోపాల్రెడ్డి రాగం ఇంకా ఎన్ని రకాలుగా వినిపించబోతుందో.
పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంపై మంత్రుల నుంచి మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట.