Home » Telangana elections 2023
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఇద్దరు ఐఏఎస్లకు నెల రోజుల శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు వారికి తలా 1000 రూపాయల జరిమానా విధించింది.
గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కుతుందా? కారు జోరు కొనసాగనుందా? ఎంఐఎం అడ్డాలో ఇంకెవరైనా అడుగుపెట్టగలరా? నగరంలోని కీలకమైన 15 నియోజకవర్గాలపై స్పెషల్ అనాలసిస్ బ్యాటిల్ ఫీల్డ్ లో..
ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన, కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలని ఓటర్లకు సూచించారు.
పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 125శాతం ఈవీఎంలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 29వ తేదీ నుండి ఈవీఎంలు పంపిణీ చేస్తామన్నారు.
తెలంగాణలో పదేళ్లలో జరగని అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తామని హామీ ఇచ్చారాయన. ప్రజలు కలలు కన్న తెలంగాణని నిర్మిస్తామన్నారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని అన్నారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతోందని తెలిపారు.
ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. రెండు సార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ చేసిందని ప్రశ్నించారు.
2016లో దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఊరుకో సామెత, నాటకం ఆడుతున్నాడని విమర్శించారు.
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఈసీ తాజా నిర్ణయంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.