Home » Telangana elections 2023
తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి తలపడుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఇటువైపే ఉంది. ఇక ఇక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాలు కల్యాణ మండపాలను తలపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యంపేట గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని కారణంగా ఓటేయమని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.
తెలంగాణ, ఏపీ సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పనిచేస్తున్నందున వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలవడనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ ఓటుతో భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్న పోలింగ్ బూత్ వివరాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఊరి బాట పడుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఓటు వేయడం కోసం హైదరాబాద్కు బయలుదేరారు.
తెలంగాణ ఏర్పడటానికి కేసీఆర్ దీక్షే కారణమని మంత్రి హరీష్ రావు అన్నారు.
కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
స్థానిక అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.