Home » Telangana Govt
CM Revanth Reddy : రెండో దశ పార్ట్-Aలో ఐదు కారిడార్లు
అవసరమైతే బీఆర్ఎస్, బీజేపీ నేతలను సియోల్ తీసుకెళ్లి వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి.
రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2వేల 260 మద్యం దుకాణాలకు 1171 బార్లు కూడా ఉన్నాయి.
రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈనెల 9న కేంద్రం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం..
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ ను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసింది రేవంత్ సర్కార్.
రాష్ట్రంలో కులగణన చేసేందుకు ఎలాంటి కసరత్తు చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి.. అనే దానిపై ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది.
విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్న రొనాల్డ్ రాస్, GHMC కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి వంటి అధికారులను ఏపీకి పంపించడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది.
అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి ప్రధాన అడ్డంకి తొలగిందని చెప్పొచ్చు.
హైడ్రా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అక్రమ నిర్మాణాలను నేల కూలుస్తూ వస్తోంది.