Home » Telangana Govt
బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసరమైన సమాచారం సేకరించాల్సిన పని లేదన్నారు.
మూడు యూనివర్సిటీల పేర్ల మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.
మొత్తం 26 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. కానీ ఆగస్టు 15 వరకు చేసిన రుణమాఫీలో 18 వేల కోట్ల రూపాయల నిధులను మాత్రమే విడుదల చేసింది.
అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు భట్టి విక్రమార్క.
ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్ వాడీ, మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
తెలంగాణ బ్రాండ్ను చెడగొడుతున్నారని... కొన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవడాన్ని ఉదహరిస్తూ కలకలం రేపుతోంది విపక్షం.
ఇదిలాఉంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా సెంట్రల్ జీఎస్టీ అధికారులు... రాష్ట్ర ప్రభుత్వం వెంట పడుతున్నారు. ఎగవేసిన 1400 కోట్ల రూపాయల్లో సగం కేంద్రానికి వస్తుందనే ఆలోచనతో ఎగవేతదారుల పేర్లు చెప్పాలని సెంట్రల్ జీఎస్టీ అధికారులు కోరుతున్న�
Revanth Reddy : కాన్ఫరెన్స్లో ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్ చరణ్ను ముఖ్యమంత్రి రేవంత్ కలిశారు. అమెరికా వ్యాపార ప్రపంచంలో కీలకమైన ఇన్ఫ్లుయెన్సర్గా డాక్టర్ రామ్ చరణ్ పేరొందారు.
ప్రభుత్వ తీరు న్యాయపరమైన చిక్కులు తెచిపెట్టే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.