Home » Telangana
పదవుల కోసం తామేం నోరుమూసుకుని కూర్చోలేదని హరీశ్ రావు చెప్పారు.
జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించిందని హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్ ఏనాడూ కూడా అప్పగించలేదని అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ సూచనలతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తమ్ముడి కొడుకు వివాహానికి హాజరవ్వాలంటూ ప్రముఖులకు పొంగులేటి ఆహ్వానం
TPCC: ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, వి. హనుమంతరావు..
తాపీ మేస్త్రీ కావలెను.. అంటూ హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ ఇచ్చిన ప్రకటన వైరల్ అవుతోంది.
డిసెంబర్ 9న 4,000 రూపాయలు ఫించను ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.
CM Revanth Reddy: ఇచ్చిన మాట ప్రకారం అమరుల సాక్షిగా అభివృద్ధికి శ్రీకారం చుడుతామన్నారు. ఆదిలాబాద్ను..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.