Home » Teleconference
విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పట్టణాల్లో భారీ వర్షాల కారణంగా..
చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, వైసీపీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తోపాటు మూడు పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.
పోలీసులను, అధికారులను జేపీఎస్ ల ఇళ్లకు పంపి సమ్మె చేస్తే కేసులు పెడతామని, అరెస్ట్ చేస్తామని, జైళ్లకు పంపుతామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. ఈ సమయంలో జేపీఎస్ లకు పూర్తిస్తాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు పది రోజులు మాత్రమే గడువు ఉందని, 8రోజులు విశ్రాంతి లేకుండా పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారు. సంస్థాగత బలమే తెలుగుదేశం పార్టీ బలమని, ఈ ఎన్నికల్లో సాంకేతికత టీడీపీకి కలిసి వస్తుందని చంద్ర�
ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ దగ్గర పడుతుందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విభజన హామీలు నెరవేర్చకుండా.. మోడీ తప్పుడు ఆరోపణలు చేసేందుకే రాష్ట్రానికి వచ్చారని �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్లో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నాడని..ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి..10రోజులు మాత్రం కష్టపడండి..అంటూ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు ధైర్యం నూరిపోస్తున్నారు. ముగ్గురు IPS అధికారులను కేంద్ర ఎన్నికల
ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాగ్రత్తలు చెబుతున్నారు. ఎన్నికల సమయం.. పోలింగ్ కు వెళ్తున్నాం.. కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా నేతలకు సూచించారు. మార్చి 12వ తేదీ ఉదయం టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నేతలతో చర్చించా�
జగన్ దుర్మార్గాలకు మోడీ, కేసీఆర్ సహకరిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.
ఎలక్షన్ మిషన్-2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.