Home » test positive
Ice Cream Samples : చైనాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఐస్క్రీమ్ ఫ్యాక్టరీలో కరోనా వైరస్ను గుర్తించారు చైనా వైద్యాధికారులు. అది ఎక్కడెక్కడికి వ్యాప్తి చెందిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ కంపెనీలో తయారు చేసిన.. దాదాపు 4 వేల 8 వందల ఐస్ క్రీమ్ బ�
New strain corona in Telangana : తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కంగారు పుట్టిస్తున్నాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన వరంగల్ వాసిలో కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అతని నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపారు. యూకే నుంచి తెలంగాణ వచ్చిన వా�
britain to telangana : కరోనా వైరస్ ధాటికి బ్రిటన్ వణికిపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి కేసులు నమోదవుతుండగా.. తాజాగా కొత్త రకం కరోనా విరుచుకుపడుతోంది. ఈ దేశం నుంచి వచ్చిన వారి వివరాలు రాబట్టేందుకు భారతదేశంలోని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. వివరాలు �
nizamabad local body mlc bypoll : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్ ఎటువైపు ఉన్నాడనే ఉత్కంఠ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నెలకొంది. కానీ..ఏకపక్ష�
డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అభిమానులతో ముద్దుగా ‘ది రాక్’ అని పిలిపించుకునే డ్వేన్ జాన్సన్ కరోనా బారిన పడ్డారు. వాల్డ్ ఫేమస్ ఫైటర్ రాక్ గురించి తెలియనివారుండరు. రింగ్ ను ఓ ఊపు ఊపిన జాన్సన్.. ఆ తరువాత హాలీవుడ్ సినిమాల్లో అద్భుతంగా రాణించాడు. కరోనా ప
చైనాలోని షెంజన్ సిటీ ప్రజలు ఇంపోర్టెడ్ ఫుడ్ కొనుక్కోవడానికే భయపడిపోతున్నారు. అక్కడి లోకల్ గవర్నమెంట్ బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న గడ్డకట్టిన చికెన్ వల్ల కరోనా పాజిటివ్ వస్తుందని చెప్పింది. మాంసం పైన లేయర్ శాంపుల్ తీసుకుని టెస్టులకు �
సినీ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. సెలబ్రిటీలనే వదలడం లేదు, సామాన్యులు మీరెంత? అన్నట్టు ప్రజలను హెచ్చరిస్తోంది మహమ్మారి. తాజాగా.. కన్నడ సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేగింది. ప్రముఖ కన్నడ నటుడు ధృవ్ సర్జాకు, అతని భార్య ప్రేరణకు కరోనా పాజిటివ్�
కరోనా కారణంగా కొంతకాలం గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కేసులు పెరుగుతుండడం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. భక్తులకు సేవలందించే టీటీడీ సిబ్బంది కరోనా బాధితులుగా మారడం శ్రీవ�
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. నగరంలో శుక్రవారం రోజున ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఓ డాక్టర్ కూడా కరోనా సోకింది. ఆగాపురా ప్రాంతంలో నివాసముండే ఈ వైద్యుడు విపరీతమైన జ్వరం, తలనొప్పి ర�