Home » test positive
ఇండియాను కరోనా భయపెడుతోంది. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కీలక రంగాలకు కూడా ఈ వైరస్ సోకుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా..భారత నావికాదళంలో కేసులు నమోదయ్యిందనే వార్త సంచలనం రేకేత్తోంది. నేవ�
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.. ఇప్పటికే 1574 మందికి కరోనా సోకగా, 110 మంది వరకు మృతిచెందారు.
ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 50కి పైగా డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. కరోనా ఇన్ఫెక్షన్ కు గురైన పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లపైనా ఓ కన్నేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ‘సుమారుగా 50కి పైగా మెడికల్ స్టాఫ్ కు �
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం(25 మార్చి 2020) మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో మూడేళ్ల బాలుడు, మరో మహిళకు కొవిడ్ 19 నిర్ధారణ కాగా కరోనా బాధితుల సంఖ్య 41కి చేరుకుంది. రాష్ట్రంలో మూడేళ్ల వయసు బాలుడికి ఈ వ్యాధి సోకడం ఇదే తొలిసారి.
తెలంగాణ ప్రజలను కోవిడ్ వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి ఒకేసారి ఏడు కరోనా కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వాస్�
బహ్రెయిన్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ నర్సులకు కరోనావైరస్(కొవిడ్-19) సోకింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా అనుమానం వచ్చినవారు బ్లడ్ టెస్ట్ లు చేయించుకోగా..వారికి కరోనా సోకినట్లుగా పాజిటివ్ వచ్చింది. (భారత్ లో తొలి కరోనా మృతుడు…హైదర
మహారాష్ట్రలోని పూణెలో కరోనా వైరస్కు సంబంధించిన మొదటిసారే రెండు కేసులు ఒకేసారి నమోదయ్యారు. పూణెకు చెందిన భార్యా భర్తలకు కరోనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో వెల్లడయ్యిందని ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. వీరిద్దరూ జనవరి ఒకటిన దుబాయ్ నుంచి పూణెక