Home » Thalliki Vandanam
ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి హవాకు ఢోకా ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం స్కీమ్ల ఇంప్లిమెంట్లో లూప్హోల్స్ వెతికే పనిలో పడింది.
ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు.
తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఏపీలోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తల్లికి పిల్లల భారం తగ్గించడం, రెండోది పాపులేషన్ మేనేజ్ మెంట్ చేయడం కూడా ముఖ్యమైన ఉద్దేశం.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని రాబోయే రోజుల్లో నెరవేర్చాలని నిర్ణయించారు.
తల్లికి వందనం స్కీమ్ కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్నా వారందరికీ ఈ స్కీమ్ కింద రూ.15 వేలు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
విద్యా వ్యవస్థను మెరుగుపరిచేలా, ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి చదువు ఆపేయకుండా ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం.