-
Home » Thalliki Vandanam
Thalliki Vandanam
తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు అలర్ట్.. ఈ పొరపాటు ఎవ్వరూ చేయొద్దు.. ఇవి తప్పనిసరి
July 11, 2026 / 09:56 PM ISTTalliki Vandanam Scheme : ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైంది.
తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేలు.. 'తల్లికి వందనం' డేట్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం
June 26, 2026 / 09:55 PM ISTఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం(Thalliki Vandanam)’ పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
తల్లికి వందనం.. మీకు డబ్బులు పడతాయో లేదో ఇలా తెలుసుకోండి.. సింపుల్ ప్రాసెస్
June 2, 2026 / 06:00 AM ISTఒకటవ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
తల్లికి వందనం.. కీలక ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. డబ్బులు పడేది అప్పుడే..
May 31, 2026 / 04:35 PM ISTఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది.
బిగ్ అలర్ట్.. తల్లికి వందనం కింద రూ.13వేలు రావాలంటే వెంటనే ఇలా చేయండి..
May 26, 2026 / 09:37 AM ISTThalliki Vandanam : గత సంవత్సరం ఆధార్ అనుసంధానం కాకపోవడంతో పలు జిల్లాల్లో అనేకమంది అర్హత ఉండికూడా తల్లికి వందనం పథకంకు దూరమయ్యారు. అయితే, గతంలో ఇబ్బందులు మరోసారి తలెత్తకుండా బ్యాంకు అకౌంట్తో ఆధార్…
టీడీపీ చరిత్రనే తిరగరాసేలా.. పెద్ద పెద్ద స్కీమ్స్ ఇంప్లిమెంట్.. సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం వెనుక ప్లానేంటి?
August 2, 2025 / 09:26 PM ISTఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి హవాకు ఢోకా ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం స్కీమ్ల ఇంప్లిమెంట్లో లూప్హోల్స్ వెతికే పనిలో పడింది.
రేపే ఖాతాల్లోకి రూ.15వేలు డబ్బులు.. 67లక్షల మంది విద్యార్థులకు వర్తింపు.. తల్లికి వందనం అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్
June 11, 2025 / 05:01 PM ISTఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు.
విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.15వేలు.. తల్లికి వందనం డబ్బులు పడేది ఎప్పుడో చెప్పేసిన సీఎం చంద్రబాబు..
May 29, 2025 / 05:00 AM ISTతల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
తల్లికి వందనం డబ్బులు రూ.15వేలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడిస్తారో చెప్పేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
May 18, 2025 / 02:59 PM ISTఏపీలోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒక్కొక్కరికి రూ.15వేలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి- తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
March 12, 2025 / 05:42 PM ISTతల్లికి పిల్లల భారం తగ్గించడం, రెండోది పాపులేషన్ మేనేజ్ మెంట్ చేయడం కూడా ముఖ్యమైన ఉద్దేశం.