Home » Thirumala
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు టీటీడీ సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. తిరుమలలోని ధర్మవేద పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.
Green mantra bags for Srivari brownies : తిరుమలలో శ్రీవారి లడ్డూల కోసం గ్రీన్ మంత్ర బ్యాగులను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ను ఇప్పటికే నిషేధించిన టీటీడీ.. పేపర్, జనపనారలతో తయారు చేసిన బ్యాగులను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చ�
use of drone cameras in Thirumala : తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. అన్నమయ్య మార్గాన్ని టీటీడీ అభివృద్ధి చేయాలంటూ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి చేపట్టిన మహాపాదయాత్రను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. అన్నమయ్య మార్గంలో
TTD Vigilance officials prevented Chittoor District Collector : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లేందుకు బయోమెట్రిక్ దగ్గరకు వెళ్లిన జిల్లా
Thirumala Old vehicles ban : తిరుమలలో పాత వాహనాలను నిషేధించారు. కాలం చెల్లిన వాహనాలు ఇకపై తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లపై అనుమతి కోల్పోనున్నాయి. ఈ మేరకు గురువారం (నవంబర్ 5, 2020) తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య పాత వాహనాల నిషేధా�
తిరుమల శ్రీవారి ఆలయంలో కరోనా కలకలం రేగింది. స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు కరోనా సోకింది. ఆలయంలో పని చేసే మొత్తం 18 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒక సీనియర్ అర్చకునికి మెరుగైన చికిత్స అందివ్వడానికి చెన్నైలోని ఓ ప్ర�
తిరుమల వెంకటేశ్వరస్వామికి ఓ అజ్ఞాత భక్తుడు భూరి విరాళం అందజేశాడు. శ్రీవారికి నైవేద్యంగా 20 బంగారం బిస్కెట్లను సమర్పించాడు. శనివారం నాటి లెక్కింపులో ఈ బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కుమార్ సింఘ�
yv-subbareddy:తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ 8న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మంగళవారం (జూన్ 2, 2020) మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రోజులు సామాజిక దూరం పాటిస్తూ టీటీడీ ఉద్యోగులు.. స్థానికులను శ్రీవారి దర్శన�
జనసేన పార్టీకి దూరంగానూ లేని అలాగని దగ్గరగానూ లేను అని ఆ పార్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాకా వర ప్రసాద్ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 27,2020)తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాపాక మాట్లాడుతూ ..ప్రభుత్వ విధానాలు తనకు నచ్చితే మద్దతునిస్తానని..�