Home » Thota Trimurthulu
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీని నాయకత్వ లోపం వెంటాడుతోంది. దశాబ్ద కాలంగా టీడీపీ జెండా రెపరెపలాడిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారు. సామాజిక, ఆర్దిక, వ్యక్తిగత బలాలతో నా�
ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఒకటి. పార్టీల కంటే వ్యక్తులు, సామాజికవర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఈ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వెర్సస్ తోట త్రిమూర్తు
అసెంబ్లీ నియోజకవర్గం అంటే దానికో ఎమ్మెల్యే ఉంటారు. అక్కడి వరకు ఆయనే బాస్. కానీ ఇక్కడ మాత్రం ఓ మంత్రి పెత్తనం ఎక్కువైపోయిందని, ఆ ఎమ్మెల్యే బాధ. రాజకీయాల్లో జూనియర్ కావడంతో ఆ సీనియర్ మంత్రి తన ఆధిక్యాన్ని చూపిస్తున్నారని మదన పడిపోతున్నారు. ఎమ�
గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.
అధికారంలో ఉన్న పార్టీలో విభేదాలు కామన్. అందులోనూ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవి మరింత ఎక్కువే. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి .. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి గ్యాప్ లేకుండా జంపింగులు చేస్తున్నప్పుడు అసంతృప్తులు, వర్గాలు మరీ ఎక్కువ. ఇప్ప
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, సామినేని ఉదయభాను ఫైర్ అయ్యారు. పవన్ ని ప్రజలు జోకర్ గా చూస్తున్నారని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు రాజీనామా చేశారు.
‘పొరాడితే పోయేది ఏముంది..బానిస సంకెళ్లు తప్ప..బానిస బతుకులు బతుకుదాం..పల్లకీలు మోద్దాం..