Home » Three Capital
అమరావతిలో ఆస్తుల కొనుగోలు విషయంలో ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి. తాము భూములు ఎప్పుడు కొనుగోలు చేశామో చెప్పుకొస్తున్నారు. దీనికి ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఆనాడు జరిగిన ఏపీ కేబినెట్ ఏ నిర్ణయం తీసుకొందో వివరిస్తున్నా
రాజధాని ప్రాంతం మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు పవన్ కదలికలపై నిఘా వేశారు. అమరావతిలో పవన్ పర్యటించడానికి వీల్లేదని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసుల మోహర�
తెలుగుదేశం పార్టీలో మూడు రాజధానుల విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలో అడుగుపెట్టడం ఎందుకనే ఆలోచనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారట. అలానే ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రైతులు 15 రోజులుగా రోడ్డెక�
రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,
రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు 13 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగ
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల
ఏపీలో మూడు రాజధానుల విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలివిగా సమాధానం చెప్పారు. ఇప్పటికే ఏపీలో ఈ అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. గత 12 రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళనలు, నిరసనలు హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..2019, డిసెంబర్ 29వ తే
రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో 10 రోజు(డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇవాళ(డిసెంబర్ 27,2019) మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు
రాజధాని ప్రాంత రైతులు దారిచ్చారు. సచివాలయానికి వెళ్లేందుకు దారి వదిలారు. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని రైతులు చెప్పారు. రహదారిపై కాకుండా