Home » Three killed
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా..
కాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో ప్రమాదవశాత్తు టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మొహాలిలోని చండిగఢ్ యూనివర్సిటీ వద్ద హాలీవుడ్ యాక్షన్ సీన్ను తలపించే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మృతి చెందారు.
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో తుంగభద్ర ఎల్ఎల్ సీ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. గల్లంతైనవారు రాజస్థాన్ వాసులుగా గుర్తించారు.
ఓ కారు అతివేగానికి ఎదురు రోడ్డులో వస్తున్న అమాయకులు బలైపోయారు. కారు అదుపుతప్పి అవతలి రోడ్డులోకి వచ్చి మరీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. బైకులను ఢీకొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గని-2లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు.
భద్రాచలంలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి చెందారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.