Three Members

    Three Killed In Road Accident : పంజాబ్ లో లారీని ఢీకొట్టిన రెండు కార్లు.. భార్యాభర్తలు సహా కుమారుడు మృతి

    September 13, 2022 / 04:53 PM IST

    పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బెహరమ్ నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ సహా పలు ఆరోపణల కింద లారీ డ్రైవర్ మేజర్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చే�

    Three Killed : ప్రమాదవశాత్తు చెరువులో పడి తాత, తండ్రి, మనవడు మృతి

    March 13, 2022 / 04:53 PM IST

    చెరువులో పడి తాత, తండ్రి, మనుమడు మృతి చెందారు. మృతులు కృష్ణమూర్తి, నాగరాజు, దీపక్ గా గుర్తించారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు చెరువులో దిగి ముగ్గురు మృతి చెందారు.

    Road Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

    December 5, 2021 / 11:59 AM IST

    జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జగిత్యాల-కోరుట్ల హైవేపై మోహన్ రావు పేట వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది.

    Lady Constable : మహిళ కానిస్టేబుల్ పై అత్యాచారం.. వీడియో తీసి

    September 25, 2021 / 04:22 PM IST

    బర్త్ డే పార్టీకి పిలిచి కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు.. సెప్టెంబర్ మొదట్లో ఈ దారుణం జరగ్గా బాధితురాలు సెప్టెంబర్ 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    Suicide : అప్పులబాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

    August 26, 2021 / 09:44 AM IST

    చిత్తూరు జిల్లాల్లో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    Court Judgement: అత్యాచారం కేసులో 33 ఏళ్ల తర్వాత శిక్ష ఖరారు.

    May 14, 2021 / 08:00 PM IST

    అత్యాచారం జరిగి 33 ఏళ్ళు అయింది.. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఓ మహిళకు గురువారం శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే 1988 జూన్ 30న ఉత్తరప్రదేశ్ శ్రావస్తికి చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారం ఓ మహిళ పాత్ర ఉందని భింగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోద�

    ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణం తీసిన వాటర్ హీటర్

    December 19, 2020 / 01:35 PM IST

    Three members died of electric shock : కర్నూలు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. హాల్వహర్వీ మండలం గూల్యం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఉదయం వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ పెడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద�

    విషాదం : చిన్నారితో సహా భార్యాభర్తలు ఆత్మహత్య 

    November 4, 2019 / 05:37 AM IST

    చిత్తూరు జిల్లాలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని సంతపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరుకు సమీపంలోని సంతపేటలో చిన్నారితో సహా భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.   రవి(50

    కుందూ నదిలో దూకి కుటుంబం ఆత్మహత్య 

    September 19, 2019 / 09:51 AM IST

    కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.కొల్లూరు సమీపంలో కుందూ నదిలో దూకి ఓ కుటుంబ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. మృతులు రాజుపాలెం మండలం గారెగూడూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక పరిస్థితుల సమస్య�

    ఒకే కుటుంబంలో ముగ్గురుని కాటేసిన పాము : ఒకరి మృతి

    August 24, 2019 / 09:46 AM IST

    మహబూబాబాద్ : పాము.. పగ పట్టి కాటేసింది అంటుంటారు..కొన్ని సందర్భాల్లో.. మరి ఈ పాము పగ పట్టిందో లేదో తెలియదు కానీ ఒకే కుటుంబంలోని ముగ్గురిని కాటేసి వారు కుటుంబాల్లో విషాదాన్నినింపి తాను మరణించింది. వివరాల్లోకి వెళితే ….మహబూబా బాద్ జిల్లా నర్సి�

10TV Telugu News