Home » Tirumala Tirupati
గతంలో కర్ణాటకకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్ వద్ద పీఆర్వోగా మారతీ పనిచేసినట్లు పోలీసులు తెలిపారు
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈనెల 28న మూసి వేయనున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు చంద్రయాన్-3 కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2.35 నిలకు చంద్రయాన్-3 రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు.
తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం రేగింది. డ్రోన్ కెమెరాలో తీసిన శ్రీవారి ఆలయ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ అయినట్లు తెలుస్తోంది.
ఆరు నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని దీక్షితులు తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోందని అన్నారు.
25న సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ కారణంగా 24, 25 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
తిరుమల దర్శనం క్యూలైన్ లో ఒక్కసారిగా గొడవ మొదలైంది. భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. గుంటూరుకి చెందిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడికి పాల్పడ్డారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున కొనసాగే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని మార్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం మార్పు చేస్తామని ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి. అటు గదుల కే�
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల భక్త జన సంద్రంగా మారింది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.