Home » Tirupathi
కాంట్రాక్ట్ పధ్ధతిలో పని చేస్తున్నకార్మికురాలిని ఉద్యోగం ఉండాలంటే తన కోరిక తీర్చాలని వేధిస్తున్న రైల్వే కాంట్రాక్టర్కు మహిళా సంఘాలు దేహశుధ్ది చేసిన ఘటన తిరుచానూర్లో చోటు
తిరుపతి నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి నగరంలోని విద్యానగర్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడిన నలుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల అటెండర్లను అనుమతించే విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ భారతి స్పష్టం చేశారు. ఇకనుంచి రుయా హాస్పిటల్ కు వచ్చే కరోనా పేషెంట్లకు సహాయకులుగా వచ్చేవారికి ఆసుపత్రిలో అనుమతి లేదన�
Check with trench excavation for red sandalwood smuggling : ఎర్రచందనం స్మగ్లింగ్ కు కందకాల తవ్వకంతో చెక్…అటవీసంపద రక్షణ కోసం అటవీశాఖ బహుళ ప్రయోజన వ్యూహం.. అటవీరక్షణ, ఎర్రచందనం పరిరక్షణలో అత్యంత కీలకం కానున్న కందకాల తవ్వకాలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకు�
TTD released online quota of Rs.300 for January 2021 : తిరుమల శ్రీవారి ఆలయం లో జనవరినెలలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు రూ.300 రూ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేసింది. భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లోనే ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలనిటీటీడీ �
Where was Hanuman born? : హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? ఈ ఒక్క ప్రశ్నకు.. భారతదేశంలో చాలా ప్రాంతాలు సమాధానాలవుతున్నాయి. మహారాష్ట్రలో అని ఒకరు.. కర్ణాటకలో అని కొందరు.. గుజరాత్లో అని మరొకరు.. హర్యానాలో అని మరికొందరు.. జార్ఖండ్లో అని ఇంకొకరు చెబుతున్నారు. ఇప్పుడు.. మ
tirumala srivari Navaratri Brahmotsavam : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల విడుదల చేసిన కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించా
కరోనా సోకి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికొచ్చిన 103 సంవత్సరాల వృద్ధురాలిని ఇంటియజమానితో పాటు ఇరుగు పొరుగు వారు కూడా ఇంటి ఖాళీ చేయమని వేధించారు.లేదంటే సామాన్లన్నీ బైటపారేస్తానని వేధించిన ఘటన మరువక ముందే ఏపీలో అటువటిదే జరిగింది. తిరుపతిలో క�
తిరుమలలోని సప్తగిరులను మంచు కమ్మేసింది. ఒకవైపు పొగమంచు అందాలు.. మరోవైపు ఘాట్రోడ్డు దృశ్యాలు.. కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటోంది. అయితే వీటిని చూసే భాగ్యం మాత్రం భక్తులకు లేకుండా పోయింది.పొగమంచులో తిరుమల ఎం�
జమ్ముకాశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 7 స్థలాలను ఎంపిక చేయగా.. అందులో 4 స్థలాలు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్