Home » Tirupati
అడవిలో 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో 200 కెమెరాలను టీటీడీ సమకూర్చనుంది. Tirumala - Operation Cheetah
హాస్టల్ గదిలోకి వచ్చాక ఒక్కసారిగా గొడవపడ్డారు. ప్రవీణ్, మహేశ్ లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. Tirupati SV Medical College
ఘాట్ రోడ్డులో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం. Tirumala - TTD Alipiri Footpath
వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పి�
తిరుమల రింగ్ రోడ్లో ఎలక్ట్రిక్ బస్సుల కోసం రూ.2.24 కోట్లతో చార్జింగ్ స్టేషన్ నిర్మించడానికి ఆమోదం తెలిపింది. అలాగే..
సిమెంట్ సెగ్మెంట్ అమర్చి కాంక్రీట్ వేస్తే ఫ్లైవోవర్ పూర్తి అయిపోయినట్లే. అలాంటి ఆఖరి సిమెంట్ సెగ్మెంట్ ను క్రేన్ తో పైకి లేపి అమర్చుతుండగా ఒక్కసారిగా క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో దానికి వేలాడుతున్న భారీ సిమెంట్ దిమ్మ దాదాపు ముప్పై అడుగ
పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఏపీ ప్రజలకు బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. పవన్, చంద్రబాబులు మునిగిన పడవలపై ఉన్నారని తెలిపారు. పవన్, చంద్రబాబులు రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం అక్కడ రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు.
సీఐ అంజూ యాదవ్ నిజాయితీ గల అధికారి అని మంత్రి కారుమూరి అన్నారు. అసలు అంజూ యాదవ్ గురించి పవన్ కల్యాణ్ కు తెలుసా అని అడిగారు.(Karumuri Nageswara Rao)
Gadikota Srikanth Reddy : చంద్రబాబు సీమకు అన్యాయం చేసినప్పుడు పవన్ ఏమయ్యారు? సీఐ అంజూ యాదవ్ ను దూషించిన మీ వాళ్ళని మందలించాలి.