Home » Tirupati
తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు. తిరుమల మాఢ వీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం. Tirumala
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 19న జరిగే గరుడవాహన కార్యక్రమాన్ని సాయంత్రం 6.30 గంటల నుండి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.
పీడీ యాక్ట్ తరువాత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడితే ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం నుంచే ఇప్పటికీ స్మగ్లర్లు ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనం ముగించుకున్న బాలుడి కుటుంబం తిరిగి చెన్నైకి వెళ్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో తిరుపతి బస్టాండ్ కు చేరుకుంది.
అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో నడకమార్గంలోకి వచ్చిన ఎలుగుబంటి చాలా సేపు అక్కడే ఉంది. అలిపిరి నడకమార్గంలో జంతువుల సంచారంపై భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
డి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లి సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి పెద్ద శేష వాహన సేవలో జగన్ పాల్గొననున్నారు. రాత్రి శ్రీ పద్మావతి అతిథి గృహంలో సీఎం జగన్ బస చేయనున్నారు.
తిరుమల-తిరుపతి మధ్య ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు 2000 ట్రిప్పులు తిరుగుతాయని చెప్పారు.
జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు కూడా అనుమతినివ్వరా అని నిలదీశారు.
రెండు నెలల కాలంలో ఏకంగా 5 చిరుతలను పట్టుకున్నారు. చిరుతల గణన సాధ్యం కాదంటున్నారు అధికారులు. Tirumala - Operation Cheetah
పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు రాజకీయ గురువు అని అన్నారు. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో పవన్ కళ్యాణ్ కు నేర్పుతున్న గురువు చంద్రబాబు అని విమర్శించారు.