Home » Tirupati
గోవింద్ అనే యువకుడికి మానసతో ఇటీవల వివాహం జరిగింది. అంతకు ముందే మానస మరో అబ్బాయితో..
జబర్దస్త్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారంలో బిజీ అయిపోయారు. లాభాలు బాగా గడిస్తుండటంతో వరుస బ్రాంచ్లను ఓపెన్ చేస్తున్నారు. తాజాగా తిరుపతి బ్రాంచ్ను మంత్రి రోజా ప్రారంభించారు.
చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో అపరిచితులకు తలుపులు తీయవద్దని సూచించారు.
భర్త లేని ఓ మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారు. భూకబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెడతారన్న విషయాన్ని ఒక వైసీపీ యువ నేత జన సైనికులకు చెబుతున్నాడు. Kiran Royal
జగన్ సర్కార్ నుంచి స్వాతంత్య్రం రావాలని ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నాము. తన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి పలకరించమని నాకు చంద్రబాబు చెప్పారు. Nara Bhuvaneswari
లోకేష్ ను సైతం యువగళం యాత్రలో ఇబ్బంది పెట్టారని.. మాట్లాడే మైక్, చివరకు స్టూల్ కూడా లాక్కెల్లిపోయారని వాపోయారు. ఇవాళ కాక రేపు అయినా ఆయన జైలు నుంచి వస్తారని తెలిపారు.
ఆ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. బయట నుంచి గ్రామంలోకి వెళ్లిన వారిని తాకరు. అంతేనా .. ఇంకా అనేక వింతలు ఉన్నాయి. తిరుపతికి దగ్గర్లో ఉన్న ఆ గ్రామ విడ్డూరాలేంటో చదవండి.
తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు. తిరుమల మాఢ వీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం. Tirumala
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 19న జరిగే గరుడవాహన కార్యక్రమాన్ని సాయంత్రం 6.30 గంటల నుండి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.
పీడీ యాక్ట్ తరువాత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడితే ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం నుంచే ఇప్పటికీ స్మగ్లర్లు ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు.