Home » Tirupati
alipiri footpath: ఇప్పుడైతే కరోనా వైరస్కు భయపడి తిరుమల వెంకన్న దగ్గరకు వెళ్లే భక్తులు తగ్గారు. కానీ.. ఒకప్పుడు లక్షల్లో భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకునేవారు. ఇలా కాలినడకన వెళ్లే వాళ్లల్లో పేద, మధ్యతరగతి వాళ్లే కాక.. ధనవంతులు, సెలబ్రిటీలు కూడా కాలి �
if-you-give-tvs-and-radios : లాక్ డౌన్ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. మార్కెట్లో సడన్గా పాత టీవీలు, రేడియోలకు డిమాండ్ పెరిగిపోయింది. అంతకుముందు.. వంద కూడా పలకని పాత టీవీలు.. ఇప్పుడు లక్షలు పలుకుతున్నాయి. 20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు ఇస్తే.. లక్షలు, కోట్లు ఇస�
Tirupati SVIMS COVID centre incident: తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ ప్రమాద ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెం�
kodali nani.. ఏపీ మంత్రి కొడాలి నాని అంటే ఫుల్ మాస్ లీడర్. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా అలానే ఉంటుంది. మంత్రి అయ్యాక కొడాలి నాని చేస్తున్న ప్రతీ కామెంట్ హాట్ టాపిక్కే అవుతోంది. అయితే తాజాగా కొడాలి నాని చేస్తున్న కామెంట్స్ మాత్రం ఏపీ రాజకీయాల్లో అగ్
తిరుమల డిక్లరేషన్ అంశంలో తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనను కేబినెట్ నుంచి తొలగించాలని, అలాగే సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి కొడాలి నా�
తిరుపతి నగరంలోని పద్మావతి మహిళా యూనివర్శిటీ సమీపంలో ఓ ఇంట్లో నాటు సారా తయారు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్లో వీడియోలు చూసి నాటుసారా తయారుచేసి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను అద్దెకు ఉంటున�
ప్రతి ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరుపుతారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ, ఏ ఏడాది చాలా భిన్నంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించన
సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు జరుగనున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కోవిడ్ కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్లో నిర్�
ఏపీలో ఓ వైపు కరోనా కేసులు ఎక్కువవుతుంటే..మరోవైపు..వైరస్ ను కట్టడి చేసేందుకు ఉపయోగించే శానిటైజర్ తాగి పలువురు చనిపోతున్నారు. మత్తు కోసం వీటిని తాగుతున్నారు. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో వీటి వైపు మొగ్గు చూపుతున్నరు కొంతమంది. తాజాగా చిత్తూరు జ�
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏమి చేసినా సంచలనమే. ఓ సాధారణ యువతి నుంచి టాప్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో సినీ రంగంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆమె కష్టాలు తీరలేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడి�