Tirupati

    తిరుపతిలో 14 రోజులపాటు లాక్ డౌన్..కరోనా కేసులు పెరుగుతుండటంతో నిర్ణయం

    July 20, 2020 / 08:27 PM IST

    చిత్తూరు జిల్లాలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 14 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుంది. ఉదయం 10 గంటల

    తిరుమలలో మళ్లీ శ్రీవారి దర్శనాలు నిలిపివేత?

    July 18, 2020 / 11:21 AM IST

    తిరుమల శ్రీవారి దర్శనాలను మరోసారి తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో టీటీడీ ఉంది. స్వామి వారికి కైంకర్యాలు చేసే అర్చకులకు, జీయంగార్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దర్శనాలు నిలిపివే�

    తిరుపతిలోని అలిపిరి కరోనా శిబిరంలో పని చేస్తున్న ఇద్దరికి పాజిటివ్

    July 15, 2020 / 05:53 PM IST

    తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కరోనా కలకలం రేగింది. అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన కరోనా శిబిరంలో పని చేస్తున్న ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. దీంతో శిబిరాన్ని తాత్కాలికంగా తొలగించారు. టీటీడీ ఉద్యోగులు, యాత్రికుల కరోనా పరీక్షలకు బ్రేక్ �

    తిరుమల శ్రీవారి భక్తులకు మరోసారి నిరాశే, అప్పటివరకు దర్శనాలు నిలిపివేత

    May 18, 2020 / 06:15 AM IST

    తిరుమల వెంకన్న దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. మే

    తిరుమలలో లాక్ డౌన్ : ఆదుకోరూ..స్థానికుల మొర

    April 7, 2020 / 02:52 AM IST

    తిరుమల వాసులను కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా తిరుమలలోని స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. తిరుమలలోని బాలాజీనగర్‌, ఉద్యోగుల క్వార్టర్స్‌, ఆర్‌ అండ్‌ బీ సెంటర్‌తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 6వేల మంది న

    తిరుపతిలో కరోనా టెర్రర్ : రుయాలో చేరిన ఇద్దరు..ఐదు దేశాలను చుట్టి వచ్చిన యువతి!

    March 15, 2020 / 08:49 AM IST

    భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతిలో కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడడంతో రుయా ఆసుపత్రిలో చేరుతున్�

    తిరుమలలో కరోనా వ్యాపించకుండా టీటీడీ కీలక నిర్ణయం

    March 12, 2020 / 02:37 PM IST

    కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్

    తిరుపతిలో కరోనా : రుయాలో చేరిన ఇద్దరు విదేశీయులు

    March 7, 2020 / 03:49 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం వీడడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తిరుపతిలో కొన్ని రోజులుగా కరోనా కలకలం రేపుతోంది. వైరస్ లక్షణాలు కనబడడంతో వీరిని ఆసుపత్రులోని ప్రత్యేక వార్డుల

    తిరుపతి వాసులకు గుడ్ న్యూస్, ఆ వ్యక్తికి కరోనా లేదు

    March 3, 2020 / 05:29 AM IST

    హమ్మయ్య… తిరుపతి వాసులు ఇక భయపడాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తప్పింది. ఇక రిలాక్స్ అవ్వొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్‌కు చెందిన వ్యక్తికి వైరస్ లేదని తేలింది. అ

    తిరుపతి – తిరుమల లైట్ మెట్రో రైలు సాధ్యమేనా ?

    March 1, 2020 / 10:34 AM IST

    తిరుపతి – తిరుమల మధ్య లైట్‌ మెట్రో రైల్ ఆలోచన టీటీడీ మదిలో మెదిలింది. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే హైదరాబాద్‌ మెట్రో బృందానికి కబురు పంపింది. అంతలోనే సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్‌ వర్క్‌ కూడా మొదలైంది. వర్క్‌ స్పీడ్‌గానే ఉంది.. మరి ప్రాజెక్ట్‌ వ�

10TV Telugu News