Home » tomorrow
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం(12 ఫిబ్రవరి 2020)న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాను ముఖ్యమంత్రి జగన్ కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోడీతో సీఎం భేటీ అవుతారని తెలుస్తుంది. ఈ భేటీలో రాజధాని అమర�
తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో కౌంటింగ్కు ముందే క్యాంప్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.
రేపు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనంగా బంద్ కు పిలుపిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం (జనవరి 3, 2020) ఏలూరులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోతోంది. అక్కడక్కడ చలి గాలులు ప్రారంభమయ్యాయి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ అధికారులు వెల్లడించారు. మరోవైపు �
బోటు ప్రమాదం జరిగిన తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నానికి సోమవారం (సెప్టెంబర్ 16, 2019) సీఎం జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల సమయంలో జగన్ తాడేపల్లిగూడెం నుంచి బయల్దేరి దేవీపట్నం వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రమాదం జరిగిన ప్�
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గురువారం, శక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (APBSE) ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం(మే 14)న 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశ�
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని రోజులుగా వర్షాలతో సేద తీరిన ప్రజలు ప్రస్తుతం దంచికొడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజుకో ఒక డిగ్రీ చొప్పున అధికమౌతున�