Home » tomorrow
satellite bus terminal in Vanasthalipuram : దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్ వనస్థలిపురంలో శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. ఎల్బీనగర్ వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో శాటిలైట్ బస్ ట�
Corona vaccine approved in India today : భారత్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం.. రానే వచ్చింది. కరోనా పరిచిన కారుమబ్బులను చీల్చుకుంటూ.. వ్యాక్సిన్ కాంతులతో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. కరోనా కక్కిన విషానికి కుదేలైన దేశ ప్రజలక�
Teacher Transfer Web Options : ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆఫ్షన్లపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటన చేశారు. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదే రోజు అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప
Greater Election Counting : గ్రేటర్ పోరులో.. అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. బల్దియా ఎన్నికల్లో సగానికంటే తక్కువే పోలింగ్ నమోదు కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కొన్ని డివిజన్లలో మధ్యాహ్నం వరకే ఫలితాలు వచ్చే అవకా�
JEE Advanced exam : కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పరీక్షలు ఒక్కొక్కటిగా నిర్వహస్తున్నారు అధికారులు. 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జరుగనుంది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐట�
ఏపీ సీఎం జగన్ రేపు శ్రీశైలం వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నెల 25న జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై కూడా అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, టెండర్ల ప్రక్రియ, త�
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (ఆగస్టు 14, 2020) ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు భక్తుల�
అమెజాన్.. ప్రైమ్ డే సేల్ ను 48గంటల పాటు నిర్వహించనుంది. ఆగష్టు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి 7వ తేదీ 11గంటల 59నిమిషాల వరకూ ఈ డీల్ కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ లో కొందరికి ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ కు ఫ్రీ డెలివరీ కూడా ఇవ్వనున్నారు. పలు రకాలైన ప్రొ�
కరోనా దెబ్బకు అన్నీ రంగాలు ఆగిపోయాయి. సినిమా ఇండస్ట్రీ కూడా షూటింగులు ఆపేసుకున్నాయి. అయితే తెలుగు కుర్ర హీరోల పెళ్లిళ్లు కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ పెళ్లి వాయిదా పడగా.. నిఖిల్ వివాహం కూడా పలుమార్ల�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలక