Home » TPCC
పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన
గెలుపు కోసం వడపోత చాలా అవసరం. అంకిత భావం, లాయల్టీ కూడా పరిశీలిస్తున్నాం. TPCC
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కి తగినంత భద్రత కల్పించామని చెప్పారు.
అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెబుతూవచ్చారు. పీసీసీ చీఫ్ గా తన టికెట్ కూడా తన చేతిలో లేదని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
37 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించిన ఏఐసీసీ ఇందులో పలువురు కీలక నేతలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలకు కూడా కమిటీలో చోటు కల్పించింది.
Congress Vs BRS మాటల యుద్ధం
రాహుల్ గాంధీ ఖమ్మం వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారని హరీశ్ రావు అన్నారు.
ఖమ్మంలో జూలై 2న జరిగే సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని రేవంత్ రెడ్డి చెప్పారు.
బండి సంజయ్ మాటలకు, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ మాటలకు సారూప్యత ఉందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికి మేలు జరగలేదు