Home » TPCC
నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయిందని విమర్శించారు. కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదని వెల్లడించారు. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని.. అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు.
బండి సంజయ్, అర్వింద్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ప్రియార్టీలో తెలంగాణ లేదు, ఇక్కడి నేతలు లేరని పేర్కొన్నారు. కిషన్ రెడ్డికి బాత్ రూమ్ లు కడిగే శాఖ ఇచ్చారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారని తెలిపారు.
మానేరు వాగులో క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకే లారీ పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికే ఇక్కడకు వచ్చాను. అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాసింపేటలో విద్యార్థులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమమని చెప్పారు. విద్యార్థులు కేవలం చదువులకే పరి�
బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక.. అలాంటి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన 12 మందిని టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసిందని, వారిని అక్రమంగా, చట్టవ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని, దీనిపై గతంలోనే ఫిర్యాదు చేశామని రేవంత్ గుర్తు చేశారు. జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ విషయ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు బీఆర్ఎస్ శ్రేణలు నుంచి నిరసన సెగ తగలింది. పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
తెలంగాణలో 2 నెలల పాటు హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభించాల్సిన ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. రేపు మేడారంలో ఈ యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలో �
కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ సమరం మోగించింది. పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనుంది టీ�