Home » ts govt
తెలంగాణలో కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు.
తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై అసహనం వ్యక్తం చేసింది.
కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. హైఅలర్ట్ ప్రకటించేందుకు సిద్ధమైంది.
High Court serious about New Year celebrations in Telangana : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇతర రాష్ట్రాల్లో నిషేధం విధించినా… తెలంగాణలో వేడుకలకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. బార్లను, పబ్లను విచ్చలవిడిగా… ఓపెన్ చేసి ఏం చేయ�
LRS: వివిధ వర్గాల విజ్ఞప్తుల మేరకు ఎల్ఆర్ఎస్కు సంబంధించి పలు ప్రత్యామ్నాయాలపై స్టేట్ గవర్నమెంట్ ఆలోచనలు మొదలుపెట్టింది. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు కనిపిస్తుంది. ఈ మేరకు ముఖ్యంగా ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పర
Dharani portal: ధరణి పోర్టల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసిన యూజర్లకు గుడ్ న్యూస్నే అందిస్తుంది. లంచాలను అరికట్టే విధంగా తీసుకొచ్చిన సర్వీసు ప్రజలకు మరింత ఉపయోగపడేలా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా రెట్టింపు బెనిఫిట్ పొం
AP bus services to Telangana : తెలంగాణ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే 50 శాతం బస్సులను నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. టీఎస్ ఆర్టీసీ అధికారులకు వారం క్రితమే ప్రతిపాదనలను పంపామన్నారు. టీఎస్ ఆర్టీసీ కోరినట్లుగానే రూట్ వైజ్ క్లారిటీ కూడా ఇచ�
Telangana online education : బడి గంటకు వేళయిందా..? త్వరలో విద్యాసంస్థలు ఓపెన్ అవుతాయా..? తెలంగాణలో ఇప్పడిదే హాట్టాపికై కూర్చుంది. అన్లాక్ ప్రక్రియలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు రోడెక్కాయి. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక స్కూల్స్ కూడా ప్రారంభం కావడం ఖా�
తెలంగాణ రాష్ట్రంలో ఆన్ లైన్ విధానంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్ లైన్ విధానంలో పాఠాలు బోధించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్
తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా మూతపడిన ప్రభుత్వ స్కూళ్లు మరలా తెరుచుకోనున్నాయి. కానీ ఆన్ లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు టీచర్లు రెడీ అవుతున్నారు. క్లాసులు నిర్వహంచుకొనేందుకు కేసీఆర్ సర్కార్ ఒకే చెప్పింది. సెప్టెంబర్ 01 నుంచి ఆన్ లైన్ పద్ధత�