Home » TS RTC
తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు అధికారులు. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రధాన ద్వారం మూసివేసి.. తూర్పు ద్వారం నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు.
Hyderabad Cargo Services Dead fetus in courier parcel: కొరియర్ పార్శిల్స్ లో పేపర్స్, వస్తువులు, సరుకులు ఇలా ఎన్నో పంపిస్తుంటారు. కానీ ఏకంగా పిండాలను అదికూడా చనిపోయిన పిండాల్ని కొరియర్ పార్శిల్స్ లో పంపించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. తెలంగాణా ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న
తెలంగాణ ఆర్టీసీ విషయంలో చెప్పినట్లుగానే నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1000 కోట్లు కేటాయించింది. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం తెలంగాణ వార్షిక బడ్జెట్ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా..వివిధ రంగాలకు నిధ
సంక్రాంతికి రైల్వే, టీఎస్ ఆర్టీసీ పోటీపడుతున్నాయి. పండగకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసుల కోసం ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఒకరికొకరు పోటీ పడుతున్నారు.
టీఎస్ఆర్టీసీ సరుకు రవాణా రంగంలో అడుగు పెట్టనుంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైంది. జనవరి 1 నుంచి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీసను ప్రారంభించబోతంది. ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు సరుకు రవణా బస్సులు నడపాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్�
తెలంగాణ రాష్ట్ర వాసులకు గుడ్ న్యూస్. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 2019, నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావావలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. కానీ సమ్మె విరమణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ �
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంటే ఏంటి? దీని వల్ల ప్రయాణికులకు లాభమా? నష్టమా? ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూరుతుందా? నష్టం జరుగుతుందా? అనే దానిపై ఎన్నో సందేహాలున్నాయి. వీటన్నింటిని డీకోడ్ చేస్తే.. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 10 వేల 200 రూట్లు ఉన్నా�
ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. నవంబర్ 16వ తేదీ శనివారం ఎండీ సునీల్ శర్మ ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేమని మరోసారి తేల్చిచెప్పిం�
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సమ్మె..ఇతర అంశాలపై దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కానీ..వాయిదాలు పడుతుండడంతో..కార్మికులు, ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం ఆర్టీ�
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హై కోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికుల సమ్మె, 5100 రూట్ల ప్రైవేటీకరణ అంశంపై కోర్టు విచారిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. హైకోర్టు కూడా చర్చలతో సమస్య పరి�