Home » TSRTC Bus
ఎలా ఉంది కాంగ్రెస్ పాలన.. బస్సులో భట్టి
కండక్టర్పై యువతి తిట్ల దండకం అందుకుంది. అంతటితో ఆగకుండా కాలితో తన్నుతూ.. నానా రచ్చ చేసింది. తోటి ప్రయాణికులు వద్దని వారించినా ఆమె వినలేదు.
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపారు.
ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్న ఆఫర్లతో దూసుకెళ్తోంది. తాజాగా శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు మరో కొత్త ఆఫర్ను ప్రకటించింది.
హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా భయపెడుతోంది. ఎక్కడికెక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత కట్టడి చర్యలు తీసుకుంటున్నా వైరస్ బారిన ఎంతో మంది పడుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున�
తెలంగాణ రాష్ట్రంలో 50రోజులకు పైగా స్ట్రైక్ చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసిఆర్. తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులు అందరూ రేపు ఉదయం ఉద్యోగాల్లో చేరాలని పిలుపునిచ్చారు కేసిఆర్. ఈ మేరకు వెంటనే లిఖి
హైదరాబాద్ లోని హబ్సిగూడ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు కొద్ది క్షణాల పాటు గందరగోళానికి గురి చేసింది. సిగ్నల్ పడగానే ఒక్కసారిగా బస్సు ముందుకు వచ్చింది. ఇదే సమయంలో ముందు ఉన్న కార్లు, బైకులను గుద్దింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవింగ్ చేస్తున్న తాత్�
ఇటీవలకాలంలో గన్ కల్చర్ పెరిగిపోయింది. ఉత్తరాదిలో ఎక్కువగా కనిపించే ఈ గన్ కల్చర్.. తెలంగాణలో కూడా కనిపించింది.