Home » TTD
శ్రీవారి దర్శనార్ధం తిరుమల వెళ్లే భక్తులకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.
మాజీ మంత్రి రోజా, సినీ నటి మీనా, ఇంద్రజ తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయందర్శించుకున్నారు
సిట్ హైకోర్టుకు సబ్మిట్ చేసిన రిపోర్టుతో..అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది.
శ్రీవారి మెట్టు నడక మార్గంలో 1200 మెట్టు వద్ద తమ ఆధార్ చూపించి స్కానింగ్ చేయించుకోవాలని టీటీడీ సూచించింది.
ప్రతీయేటా వేసవి సెలవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో తిరుమల కొండపై రద్దీ నెలకొంటుంది. అయితే, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉ్నట్లు తెలుస్తోంది.
Srivari Seva Quota : కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖ శారదాపీఠానికి టీటీడీ మరో షాకిచ్చింది. తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని పదిహేను రోజుల్లో ..
వైసీపీ హయాంలో చాలా చోట్ల గోవులు లేకుండానే దాణా కొనుగోలు అంటూ భారీ అవినీతి చేసినట్లు విజిలెన్స్ నివేదికలో బయటపడిందట.
అన్నా కొణిదెల నేడు వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.