Union Ministers

    YS Jagan’s Delhi tour: ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాన ఎజెండా ఏమిటంటే?

    June 10, 2021 / 07:55 AM IST

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు(10 జూన్ 2021) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. వెంటనే అమిత్‌ షా, గజేంద్ర షెకావత్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే �

    రిపబ్లిక్ పరేడ్ లో మన సత్తా

    January 26, 2021 / 01:10 PM IST

    Republic Day Celebrations Nationwide | దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోవత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ ఫథ్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. త్రివిద దళాల గౌరవ వందనాన్ని కోవింద్ స్వీకరించారు. గణతంత్ర వేడుకలక�

    చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఇళ్లకు తిరిగి వెళ్తాం..

    January 8, 2021 / 05:27 PM IST

    Farmer leaders protest during talks with central government : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్రం తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాల�

    ‘సుప్రీం’లో తేల్చుకుంటాం..

    January 8, 2021 / 04:52 PM IST

    The stalemate in the central government-farmers talks : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో కూడా కేంద్రం వెనక్కి తగ్గేదే లేదని తేల్చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్�

    ఢిల్లీలో సీఎం కేసీఆర్, డే – 01 : నష్టపోయాం ఆదుకోండి

    December 12, 2020 / 06:29 AM IST

    CM KCR Delhi Tour Day 01 : సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌లో బిజీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. మూడు రోజుల పర్యనలో భాగంగా.. ఆదివారం వరకూ సీఎం అక్కడే ఉంటారంటున్నాయి టీఆర్‌ఎస్‌ వర్గాలు. మరి ఆయన కలుస్తున్న కే�

    ప్రధాని మోడీతో కేంద్రమంత్రుల భేటీ..రైతుల డిమాండ్లపై చర్చ

    December 5, 2020 / 01:51 PM IST

    Union ministers meeting PM Modi : వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. పదో రోజు రైతుల తమ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. తమ డిమాండ్స్‌ను పరిష్కరించాలని.. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈరోజ�

    రైతు లీడర్లతో చర్చలు ప్రారంభించిన కేంద్ర మంత్రులు

    December 1, 2020 / 04:30 PM IST

    Union Ministers hold meeting with farmers’ leaders నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు కేంద్రం దిగివచ్చింది. రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఇవాళ(డిసెంబర్-1,2020)36 మంది ర�

    కేంద్రంతో పంజాబ్ రైతుల భేటీ…అగ్రి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్

    November 13, 2020 / 08:14 PM IST

    Punjab Farmers Against Farm Laws Meet Centre ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల రైతులతో సహా పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ‘రైతు వ్య�

    JNU పరువు తీస్తున్నారు : కాంగ్రెస్‌,కమ్యూనిస్టులు వర్శిటీల్లో హింసను సృష్టిస్తున్నాయి

    January 6, 2020 / 07:07 AM IST

    జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వర్శిటీల్లో రాజకీయాలు తగవని విద్యార్ధుల భవిష్యు్త్తును కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం క�

    సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలి : కేటీఆర్

    November 26, 2019 / 04:12 PM IST

    సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్నికోరారు.

10TV Telugu News