Home » until
గర్భం దాల్చిన విషయం తెలియకుండానే..మగబిడ్డకు జన్మనిచ్చిందో మహిళ.
వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం కోవిడ్తో కలిసి జీవించాల్సిందే, ఈ వైరస్ నివారణా చర్యలపట్ల కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే : – వైద్యం ఖర్చు వేయి రూప
కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్ సిద్ధమయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆదేశాలివ్వడంపై దుమారం రేగుతున్న నేపథ్య�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండడం శుభపరిణామమని..కానీ 2020, మే 07 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది.
కరీంనగర్లో హైటెన్షన్ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులతో.. ప్రభుత్వం చర్చలు జరిపేంత వరకు.. డ్రైవర్ బాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదంటున్నారు. కరీంనగర్ -2 డిపోకు చెందిన బాబు..అక్టోబర్ 30వ తేదీన సకల జనభేరి సభలో పాల్గొని..గుండెపోటు�
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని టీ.సర్కార్ నిర్ణయం తీసుకుంది.
నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. తనను విడిచిపెట్టే వరకు షేవ్ చేసుకునేది లేదని తెగేసి చెప్పారు.