Home » Vamshi Paidipally
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మున్నా’ 13 ఏళ్లు పూర్తిచేసుకుంటోంది..
:ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్ ట్రెండింగ్లో ఉంది. లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న సినీ ప్రముఖులు తమ భార్యలకు వంట పనిలోనూ, ఇంటి పనిలోనూ సహాయ పడాలన్నదే ఈ ఛాలెం
రజనీ దర్బార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేకల మధ్య ఫుల్ జోష్తో జరిగింది. హైదరాబాద్ లోని శిల్పారామం వేదికగా జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా తెలుగు సినిమా దర్శకులు వంశీ పైడిపల్లి, మారుతీ వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుత�
రైతుకి కావాలసింది సింపతీ కాదు, రెస్పెక్ట్ అంటూ మహర్షి ద్వారా వ్యవసాయం గొప్పతనాన్ని తెలియచెప్పిన దర్శకుడు వంశీని, మహేష్ని అందరూ అభినందించారు..
ఏపీ, తెలంగాణాలో ఏరియాల వారీగా మహర్షి మొదటివారం వసూళ్ళ వివరాలు..
మే 18వ తేదీన విజయవాడలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు మహర్షి చిత్ర నిర్మాతలు..
ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో కాలర్ ఎగరేసిన మహేష్ బాబు..
మహర్షి సినిమాలోని చివరి పాటని ఆన్లైన్లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
గచ్చిబౌలిలోని ఏఏంబీ సినిమాస్లో మహేష్, నమ్రత, డైరెక్టర్ వంశీ పైడిపల్లి రియల్ లైఫ్ సీఈఓస్తో ఇంటరాక్ట్ అయ్యారు..
కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యి, ట్రేడ్ వర్గాల వారిని సైతం ఆశ్చర్య పరిచింది మహర్షి..