Home » Viral Video
మూగ జీవాలంటే చాలా మంది ఎంతో ఇష్టాన్ని కనబర్చుతారు. అవి ఆపదలో ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. అటువంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మూగ జీవాలను నిజంగా కాపాడాలనుకున్న వారు ఎంతటి సాహసానికైనా త�
ప్రపంచ దేశాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఓ వీడియో షేర్ చేసి అందరిలోనూ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. ‘‘నేను ఇవాళ రాత్రి 2022కి వీడ్కోలు పలుకుతూ ఇలా డ్యాన్స్ చేస్తాను. ఉక్రెయిన్ లో యు�
ఐకియా స్టోర్ వద్ద కార్డియాక్ అటాక్ కారణంగా పడిపోయాడు ఓ కస్టమర్. కనీసం ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తూ సరిగ్గా అదే సమయానికి ఐకియాలో షాపింగ్ చేయడానిక వచ్చిన ఓ డాక్టర్.. ఈ విషయాన్ని గుర్తించి సీపీఆర్ చేసి అతడి ప్ర
న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతున్న వేళ ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా, ఫస్ట్ ఎవెన్యూ సిటీ పార్క్ అపార్టుమెంట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు గ్రూపులకు చెందిన వారి మధ్య తన్నులాట చోటుచేసుకుంది. హౌసింగ్ సొసైటీకి చెందిన మహిళలతో సెల్ఫీలు త
ఆ బాలిక పేరు పూజా బిష్ణోయి. వయసు 11 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే అథ్లెట్గా మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. కొత్త ఏడాది తాము ఫిట్ నెస్
కారును మెల్లగా నడుపు’ అంటూ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు మూడేళ్ల క్రితం శిఖర్ ధావన్ చేసిన సూచనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పంత్ ఇవాళ కారు ప్రమాదానికి గురైన విషయం విదితమే. ప్రస్తుతం పంత్ కు ఆసుపత్రిలో చికిత్స అం
ఈ ఘటన కర్ణాటకలోని ధాన్వాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు కెమెరాలో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, ఈ వీడియో వైరల్ అవుతోంది. అక్కడి మహిళలు చెప్పిన వివరాల ప్రకారం... నిందితుడు బాగా మద్యం తాగి రో�
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ ప్రత్యేకమైన రోజు. వివాహాన్ని జీవితాంతం తీపి జ్ఞాపకంగా గుర్తు పెట్టుకోవాలని వధూవరులు భావిస్తారు. రకరకాల పోజులతో ఫొటోలు దిగుతుంటారు. ఈ జంట కూడా అదే పని చేసింది. ఫొటోగ్రాఫర్ చెప్పినట్లు రకరకాల పోజులతో ఫొటోలు �
శానిటేషన్ వర్కర్పై దాడి చేయడం బీజేపీ వైఖరికి నిదర్శనం అని ఆప్ విమర్శించింది. ఆ పార్టీ నేత రాఖీ బిర్లా మాట్లాడుతూ ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు, నిరాశతోనే ఇలా బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు.
Viral Video: ఉద్యోగులకు యజమానులు అప్పుడప్పుడు బహుమతులు, బోనస్ లు ఇస్తుంటారు. అయితే, సంస్థలో పనిచేసే బాస్ కు ఉద్యోగులు గిఫ్టులు ఇవ్వడం చాలా అరుదు. సాధారణంగా పదవీ విరమణ చేసే సమయంలోనే గిఫ్టులు ఇస్తుంటారు. అందులోనూ చాలా ఖరీదైన బహుమతులు ఇవ్వడం కూడా చాలా �