సెహ్వాగ్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు వింటే పూనకాలు వచ్చేస్తాయి. సెహ్వాగ్ క్రిజ్లో ఉన్నాడంటే టీవీలకు అతుక్కుపోయి చూసేవాళ్లు. అవతల ఎలాంటి టీమైనా, ఎలాంటి బౌలరైనా సెహ్వాగ్ క్రిజ్ లో ఉన్నాడంటే పరుగుల వదర పారేది.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ టోర్నమెంట్ తో సహా మరే లీగ్లోనూ ఫామ్ కనబరచలేకపోయాడు. తనంతట తానే ఇది చాలా టఫ్ సీజన్ అని చెప్పుకున్న కోహ్లీ.. 2010 సీజన్ తర్వాత అత్యంత దారుణ ఫామ్ తో సతమతమవుతున్నాడు. చివరికి వరుసగా మూడు గోల్డెన్ డక్ ల చ�
టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెన్ వీరేందర్ సెహ్వాగ్ బ్యాటింగ్ కు దిగాడంటే బౌలర్లకు హడలెత్తాల్సిందే. ఎక్కువగా ఓపెనర్ గా బరిలోకి దిగిన సెహ్వాగ్ తనదైనశైలిలో బౌలర్ల పై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేవారు. ఇక సెహ్వాగ్ కు సచిన్ త�
టీమిండియా క్రికెటర్ల గురించి, ఐపీఎల్ ప్లేయర్ల గురించి సొంత అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పగలిగే వ్యక్తులలో సెహ్వాగ్ ఒకరు. ఇటీవల యువ క్రికెటర్ పంత్ కు మంచి సపోర్టింగ్ గా ఉంటున్నారు.
టీమిండియా ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ చాలా స్పెషల్. ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం రాబట్ట గల సామర్థ్యం పృథ్వీ షాకు ఉంది. అలా ఈ మాజీ ఓపెనర్ పృథ్వీ షా "టెస్ట్ క్రికెట్లో ఉత్సాహాన్ని తిరిగి తీసుకురాగలడు" అని పేర్కొన్నాడు.
గంగూలీ లీడర్షిప్కు వీరేంద్ర సెహ్వాగ్ రేటింగ్ ఇచ్చాడు. దానిని విరాట్ కోహ్లీ ఏ మాత్రం చేరుకోలేకపోయాడని నెంబర్లను పోల్చి చెప్తున్నాడు. గ్రేటెస్ట్ ఇండియన్ టీంను లీడ్ చేసిన గొప్ప వారిలో కోహ్లీ ఎప్పటికీ ఒకడిగా ఉంటాడు. కానీ, గంగూలీ మాదిరిగా మం�
వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలనే ఆశలు గాలికొదిలేయాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 97 పరుగులకు ఆలౌట్ అవడంతో ముంబ�
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్గా రవీంద్ర జడేజాను ఎంచుకోవడాన్ని తప్పుడు నిర్ణయమని వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైన చెన్నైకు పూర్తిగా ప్లేఆఫ్ ఆశలు కోల్పోయినట్లు అయింది.
IPL 2022 : ఐపీఎల్ టోర్నీలో ఎప్పుడూ దూకుడుగా ఆడే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఈసారి చల్లబడ్డాడు. అతడిలో ఒకప్పటి పవర్ లేదని.. అదే కొనసాగితే సక్సెస్ సాధించలేవని సెహ్వాగ్ సూచించాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొద్ది వారాల ముందే టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పేశాడు. దీనికి సంబంధించి సోమవారం నమీబియాతో జరిగిన ఆఖరి మ్యాచ్...