Home » virender sehwag
ఇండియా పేరును కేంద్ర ప్రభుత్వం భారత్గా మార్చబోతుందని దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న వేళ బీసీసీఐ కార్యదర్శి జైషా (Jay Shah) కి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఓ విజ్ఞప్తి చేశారు
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఎంఎస్ ధోనికి వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము బాగా ఆడడం వల్లే కోచ్ గా గ్యారీ కిర్స్టన్ (Gary Kirsten) కు మంచి పేరు వచ్చిందన్నాడు.
ప్రపంచకప్లో సెమీస్కు చేరే నాలుగు జట్లు ఏవో భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడు. మెగా టోర్నీలో అద్భుతాలు జరిగే అవకాశం ఉందని వీరూ తెలిపాడు.
2011లో ధోని సారధ్యంలో భారత జట్టు రెండోసారి ప్రపంచకప్ను అందుకున్న క్షణాలను మాజీ దిగ్గజ ఆటగాడు, ఆ నాటి ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు.
వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత మాజీ దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోని కేవలం కిచిడీ మాత్రమే తిన్నాడని చెప్పాడు.
ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆదిపురుష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆదిపురుష్ సినిమా చూసిన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సినిమాపై సెటైరికల్ గా కామెంట్స్ చేశాడు.
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు ఈ ఘనత అందుకున్నాడు.
ఒడిశాలోని ఘోర రైలు ప్రమాదం కారణంగా అనేక మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయి దిక్కులేనివారయ్యారు. ఇలాంటి వారికి అండగా ఉంటానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు.