Home » Vizianagaram
విజయనగరం జిల్లాలో ఓ వింత ఫ్యామిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భర్త, అతడి కుటుంబసభ్యులు భార్యను 11 ఏళ్లు ఇంట్లోనే బంధించారు. వివాహిత పుట్టింటిని వారిని కూడా కలవనివ్వకుండా చీకటి గదికే పరిమితం చేశాడు.
విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు పట్టుడుతుంటే తమకు ఇంకా సమయం కావాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Sea Level Change In Andhra Pradesh : ఏపీలోని సముద్ర తీర ప్రాంతాలు మాయం అయిపోతున్నాయి. రోజురోజుకు సముద్ర తీరం వెంట ఉన్న గ్రామాలు కనుమరుగవుతున్నాయి. ఇళ్లకు ఇళ్లు మాయమవుతున్నాయి. సముద్రుడు మొత్తం కోస్టల్ ఏరియా రూపురేఖలను మార్చేస్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్, తుఫాన�
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ నిందితుడిని సబ్ జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో వెంకటాపురం ఎస్సీ బాలుర కాలేజీ హాస్టల్లో విద్యార్థి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. మెట్ల పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తాకడంతో విద్యార్థికి షాక్ కొట్టింది.
ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే ఇద్దరు విద్యార్ధులు తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు.దీంతో ఈ ఇద్దరు విద్యార్ధులకు రైల్వే పోలీసులు విజయనగరం రైల్వే జంక్షన్ లో దించేసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఏపీలో మరో పేరు మార్పు వివాదం రాజుకుంది. విజయనగరం జిల్లాలోని మహారాజా ఆస్పత్రి పేరు మార్చేసింది జగన్ ప్రభుత్వం. మహారాజా పేరును రాత్రికి రాత్రే తీసివేసి దానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అని పేరు పెట్టింది.
విజయనగరం రవాణా శాఖలో లక్కీ లాటరీ టికెట్ల వివాదం
విజయనగరం జిల్లాలో రవాణా శాఖలో లక్కీ లాటరీ టికెట్ల వివాదం రాజుకుంది. పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగర ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ చిహ్నంతో ముద్రించిన లాటరీ టిక్కెట్లు కలకలం రేపాయి. ఒక్కో టికెట్ ధర రూ.100 అని, మొత్తం మూడు బహుమతులు ఉంటాయని అధికార�
పరీక్ష కోసం ప్రాణాలకు తెగించిందో యువతి. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి మరీ పరీక్ష రాసేందుకు వెళ్లింది. సోదరుల సాయంతో నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.