Home » wine shops closed
గణేశ్ ఉత్సవాల్లో చివరి అంకమైన గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం ప్రతిష్ట ఏర్పాట్లు చేసింది.
సిటీ పోలీస్ కమిషనరేట్లోని సౌత్ జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో రెండు రోజులు వైన్ షాపులు బంద్ కానున్నాయి.
నవంబర్ 1వ తేదీతో మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తోంది. నవంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి.
మరోవైపు గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశించింది. మద్యం అమ్మకాలపై పోలీసు శాఖ ఆంక్షలు పెట్టింది.
రేపు హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా మద్యం షాపులు,బార్స్,పబ్ లు బంద్..ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా పోలీసులు అధికారులు తెలిపారు.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పునీత్ అంతక్రియలు జరిగే వరకు అంతా సాఫీగా ఉండేలా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
మద్యం బాబులకు షాక్ ఇచ్చే న్యూస్. రెండు రోజల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవు. కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూతపడనున్నాయి. హైదరాబాద్ నగరంలో బోనాలు జరుగనున్న నేపథ్యంలో అబ్కారీ శాఖ మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం