Home » womens cricket
ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్నారు.
ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. తొలి మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది.
క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త. భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్కు సర్వంసిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ తేదీని కూడా ప్రకటించింది.
డబ్ల్యూపీఎల్ టోర్నీ ఛాంపియన్స్ గా ముంబై ఇండియన్స్ రెండోసారి నిలిచింది.
హర్మన్ ప్రీత్ కౌర్ గాయంపై భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కీలక అప్ డేట్ ఇచ్చారు. బుధవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో హర్మన్ ప్రీత్..
భారత్ జట్టు ఇవాళ తన టీ20 వరల్డ్ కప్ 2024 ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ న్యూజిలాండ్ జట్టుతో ఇవాళ సాయంత్రం ఆడనుంది.
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్వీట్ చేశారు.
కామన్వెల్త్లో చరిత్ర సృష్టించేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు రెడీ అవుతోంది. సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్పై గెలుపొందడం ద్వారా ఫైనల్కు చేరి, భారత్కు మరో పతకాన్ని ఖాయం చేసింది. ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ ప్లేయర్ కమ్ ఎయిర్ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ అయిన శిఖా పాండే సోషల్ మీడియా వేదికగా ఘాటైన కామెంట్ చేశారు. ఉమెన్ క్రికెట్ బోరింగ్ గా ఫీలయ్యే వాళ్లను అందులో..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మ్యాచ్కు సంబంధించే కాకుండా ఆటగాళ్లపై పర్సనల్గా కూడా రియాక్ట్ అవుతుంది. బర్త్ డేలు, స్పెషల్ సెంచరీలు చేసిన రోజులతో పాటు ప్రత్యేక రికార్డులను ప్రస్తావిస్తూ అభినందనలు తెలుపుతోంద�