Home » Write
అవిభక్త కవలలు వీణావాణిలు మార్చి 19 నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఎవరి సహాయం అవసరం లేదని, తామే స్వయంగా పరీక్ష రాస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది.
పట్టుదల, సంకల్పం ఉండాలే కానీ.. సాధించలేనిది ఏదీ లేదు. వైకల్యం కూడా తల వంచాల్సిందే. దీనికి మాళవిక అయ్యార్ నిలువెత్తు నిదర్శనం. ఓ బాంబు బ్లాస్ట్ లో రెండు చేతులూ
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధానులను మార్చడం ద్వారా సీఎం జగన్ విపరీత పోకడలకు నాంది పలికారని తెలిపారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తే దేహద్రోహ చర్య ఎలా అవుతుందని ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షా ప్రశ్నించారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా వారు తమ విధిని నిర్వర్తించారని, 49 మంది రాసిన లేఖలోని ప్రతి అక్షరాన్ని తాము సమర్థిస్తున్నట్లు �
ఏపీ సీఎం చంద్రబాబుకు 13 మంది మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాశారు. ఏపీ సీఎస్, ఎన్నికల అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు.
ఓ ఇంటర్ విద్యార్థి పరీక్షల్లో పబ్జీ గేమ్ గురించి రాసి ఫెయిల్ అయ్యాడు.
ప్రధాని మోడీ విశాఖకు రానున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ఘాటు లేఖ రాశారు. విభజన హామీలన్నీ నెరవేర్చాకే రాష్ట్రంలో అడుగుపెట్టాలని సూచించారు. విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీలో ఏపీకి అన్యాయం చేశారని పేర్కొన్నార�