Home » ycp govt
ఆంధ్రప్రదేశ్ కు విజిటింగ్ మంత్రులుగా మారారని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి అడిగిన వాటికి సమాధానం చెప్పలేని చేతకాని అసమర్ధులు వైసీపీ నేతలు అని మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులె ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక తవ్వకాలి నిలిపివేయాలని ఆదేశించింది.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా..? దీని కోసం వైసీపీ ముందుగానే ప్లాన్ వేసుకుంటోందా..? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్ కు రిపోర్టు ఇవ్వటం వల్లే జగన్ ముందుస్తు ఎన్నికలకు త్వరపడుతున్నారా..?అందుకే యత్నాలు జరుగుతున్నాయా..?
రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే, ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని...అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు.
రాసిపెట్టుకోండి వైసీపీ ఖేల్ ఖతం.!
వైసీపీ పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. రూ.2వేల నోటు రద్దు చేయాలని ఆర్బీఐకి లెటర్ రాశానని చెప్పారు.
జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
వైసీపీ పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ఛార్జిషీట్ కార్యక్రమం చేపట్టింది బీజేపీ. ఛార్జిషీట్ సమావేశాల సమూహాన్ని పుస్తకరూపంలో తీసుకొస్తోంది. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని..ప్రతిచోటా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ ఆవేదన చెప్పారని సోము వీర
అటవీ భూములను ప్రాజెక్ట్ కోసం వినియోగిస్తూ ఆ శాఖ అనుమతి లేకుండా పనులు చేయడంలోని ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం ముసుగులో జగన్ ప్రభుత్వం అనుసరించిన దోపిడీ విధానం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.
విశాఖపట్నంపై సైకో జగన్ కన్ను వేశాడని తెలిపారు. విశాఖ వాసులకు రౌడీయిజం తెలియదన్నారు.