Home » Yogi Adityanath
వచ్చే రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఆరోపణలు,విమర్శలు,ప్రత్యారోపణలు,ప్రతి విమర్శలతో యూపీ
యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం యోగి రాష్ట్రానికి మోడీ భారీ కానుకనే ప్రకటించారు. ఒకవైపు యోగిపై ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు విపక్షాలపై విరుచుకుపడ్డారు.
కొత్త భారత్ కోసం కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోలను ఆదివారం ట్విట్టర్ లో షేర్ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ ట్వీట్ లో యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్లో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కాన్పూర్ సిటీలో జికా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కొత్తగా 9 మందిలో జికా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
దీపావళి పండుగను పురస్కరించుకుని యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'అయోధ్య దీపోత్సవం' అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి,భరతుడు పాత్రల
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను... సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) 400 స్థాసాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్,మాజీ సీఎం
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ను ఉత్తరప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది సీఎం యోగీ ప్రభుత్వం. లక్నోలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ...రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో సీఎం యోగి విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి మాతృమూర్తి కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు.
మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో పోటీ పడుతున్నాయి.