Home » Ys Jagan Mohan Reddy
ఎన్నికల్లో తాను సిఫార్సు చేసిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వకపోవడం, తనకు పదవి దక్కకపోవడంపై అలకబూనారు బాలినేని.
పార్టీ యంత్రాంగం ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే సమీప భవిష్యత్లో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ మళ్లీ కోలుకోలేని దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు.
ఎవరైనా బోట్లను జాగ్రత్తగా ఉంచుకుంటారు. కృష్ణా ప్రవాహం ఉదృతంగా ఉన్న సమయంలో పడవలు వచ్చి కౌంటర్ వెయిట్ ను ఢీ కొట్టాయి. బ్యారేజీ కొట్టుకుపోతే లంక గ్రామాలు ఏమైపోతాయి..?
చంద్రబాబు నాయుడు పాలన గాలికి వదిలేశాడు. తుఫాను వస్తుందని ముందే అలర్ట్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వరద వస్తుందని తెలుసు. ఆరోజే సమీక్ష చేసి ఉంటే అధికారులను
మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర అనుచరులుగా పోతుల సునీత, ఆమె భర్త సురేశ్కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు, గౌరవంతోనే టీడీపీలో పోతుల సునీతకు పెద్దపీట వేసే వారు.
కుట్రలు బయట పడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణం అంటూ విషప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నారా లోకేశ్.
ఏపీ ఎంపీల ద్వారా ప్రధాని అయిన మోడీని నిలదీయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి చంద్రబాబు డబ్బు తీసుకోవడం కాదు. బీజేపీ నుంచి చంద్రబాబు డబ్బు తీసుకురావాలి.
క్రిమినల్ మైండ్ ఉన్న నాయకుడు ప్రజలు కోసం ఆలోచించరని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
వీరిద్దరు ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ, శాసన సభ్యులుగా పని చేసే అవకాశం రాలేదు.
టీడీపీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న దేవినేని అవినాశ్.. ఆ తర్వాత వైసీపీలో చేరి టీడీపీపై ఎవరూ చేయని ...