Home » Ys Jagan Mohan Reddy
ఆ కౌంటర్ వెయిట్ కు కాకుండా నేరుగా కాలమ్ ను బోట్లు ఢీకొట్టి ఉంటే ఏమై ఉండేది?
వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవటంతో పాటు ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తా.
5కోట్ల మంది జనాభా, లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం.. ఐదారు లక్షల మందిని ఆదుకోని దీన స్థితిలో ఉందా? అని నిలదీశారు జగన్.
విదేశాలకు వెళదామని కొందరు ప్రయత్నించగా, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో వీరు దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోందంటున్నారు.
ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. దబాయిస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు నేరస్తులు.
చాలా కాలంగా అక్రమ నిర్మాణాలు చేసేస్తున్నారు.. అవి ఆపాలి.. ఆక్రమణలో బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు.. వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి..
తమను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి క్యాడర్లో పెరిగిపోతోంది. అందుకే వారి ఆలోచనలన్నీ కూటమి వైపు ఉసిగొల్పుతున్నట్లు చెబుతున్నారు.
గతంలోనూ వరదలు వచ్చాయని, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఎక్కువ వర్షమే పడిందని, అయితే ఏ రోజు కూడా మనుషులు చనిపోయే పరిస్థితి రాలేదన్నారు.
రాజధానిపై జగన్ విషం చిమ్మారు. ఇప్పుడు సహించలేక విమర్శలు చేస్తున్నారు. వర్షాలకు కుంగిపోయే పరిస్థితి, ముంపునకు గురయ్యే పరిస్థితి రాజధానికి లేదు.
తన పాలనతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని రోజా అన్నారు. ఆ దేవుని పాలన మరోసారి అందించిన వ్యక్తి వైఎస్ జగన్ అని రోజా అన్నారు.