Home » Ys Jagan Mohan Reddy
పార్టీలో తాజా పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయభాను ఆ పార్టీలో చేరనున్నారు.
బొత్స అనుచరులు పార్టీని వీడుతున్నారంటే ఇందులో ఇంకేదో మర్మముందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.
తామిప్పుడు స్వచ్చమైన నెయ్యిని వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం ఇచ్చిన డబ్బులను సైతం మళ్లించారని ఆరోపించారు.
కొన్ని కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా బాలినేని ప్రకటించారు.
మద్యానికి సంబంధించి జే బ్రాండ్ రూపొందించారని అన్నారు. మల్టీ నేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా చేశారని చెప్పారు.
వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవితో ఉదయభానుకి మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. పైగా ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో ఉదయభాను జనసేనలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
కాంగ్రెస్ అధికారంలో ఉండగా జిల్లాలో అన్నీతానై చక్రం తిప్పిన బాలినేని.. వైసీపీ అధికారంలో ఉండగా అదే విధంగా హవా నడపాలని చూశారని అంటున్నారు.