Home » YS Viveka case
వివేకా హత్యకు గురి అయ్యారనే విషయం బయటకు రాకుండా ఉండేదుకు బాడీకి కుట్లు కూడా వేశారని కుట్లు వేయటానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రిని పిలిపించారని.. ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి,శివశంకర్ రెడ్డిలు కలిసి ఆధార�
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సాయంత్రం హైదరాబాద్ సీబీఐ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.
ఈ కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసి, విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. కాగా, ఇప్పటివరకు కేసును ద�
ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. దీనిలో భాగంగా ఇద్దరినీ సీబీఐ పలుమార్లు విచారించింది కూడా. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం అవినాష్ రెడ్డిని విచారించింది. విచారణ జరుగుత
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నోటీసులు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ, వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. వివేకా కేసులో కీలక నిందితుడుగా ఉండి ప్రస్తుతం అప్రూవర్ గా మారిన దస్తగిరిని అప�
వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులలో దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డికి ఆయన కుమార్తె సునీత నివాళులు అర్పించారు. అనంతరం సునీత భావోద్వేగభరితంగా మాట్లాడారు. "న్యాయం గెలవాలి.. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకూడదు.. తప్పు చేసిన వారికి తప
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది.
మాజీ మంత్రి వివేకానంద్ రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటీషన్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా నిందితులు దస్తగిరితో పాటు మిగిలిన నిందుతులు అందరికి భారీగా డబ్బులు
సీబీఐ తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అవినాష్పై ఎలాంటి చర్యలు తీ�
సీబీఐ అధికారులు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోర్టును కోరారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా అవినాష్ శుక్రవారం ఉదయం సీబీఐ ఎదుట హాజరయ్యారు.