Home » YS Viveka case
వివేకాను చంపిన వాళ్లు బయటే తిరుగుతున్నారన్న విమలమ్మ
వివేకాను చంపివారు బయటే తిరుగుతున్నారంటూ వైఎస్సార్ సోదరి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Nara Lokesh : అవినాశ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది. త్వరలోనే బాబాయ్ మర్డర్ కేసులో మాస్టర్ మైండ్స్ కూడా జైలుకి పోవడం ఖాయం.
అవినాశ్ రెడ్డి పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపింది.
కర్నూలు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా మామ్మిడివరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో విచారణకు హాజరు కాలేనని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.
వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ నెల 19న సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆ రోజు కూడా వెళ్లలేదన్న విషయం తెలిసిందే.
వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసాని సీబీఐ విచారణకు రావటంలేదు. అవినాశ్ రెడ్డి తల్లికి ఆరోగ్యం క్షీణించటంతో హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. దీంతో మరోసారి ఆయన సీబీఐ విచారణకు రాలేని పరిస్థితి నెలకొంద
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. మరి సీబీఐ విచారణ తరువాత ఏం జరుగనుంది. కేవలం విచారణేనా? లేదా అరెస్ట్ అనివార్యమా?