Home » YSR congress party
మొన్నటి వరకు ఆరోగ్యం బాగాలేదని చంద్రబాబు రకరకాల డ్రామాలు ఆడారని కాకాణి ఆరోపించారు. చంద్రబాబు జైలుకి వెళ్తే 150 మంది చనిపోయారని సిగ్గు లేకుండా..
పరిపాలనా రాజధానిగా చేసి వచ్చే ఎన్నికల్లో తన ముద్ర వేయాలని భావిస్తున్న వైసీపీకి.. క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో జిల్లాలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ వైపల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్నవారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు..? ఇంకా కేసులు పెట్టి ఏం చేస్తారు..? అంటూ ప్రశ్నిం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లిస్తున్నారు అంటూ సంచలన విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నాయి అంటూ ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు బిగ్ రిలీష్ కలిగింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తు తీర్పునిచ్చింది.
చాలాకాలంగా జిల్లా పార్టీ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న మంత్రి బొత్స.. తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
Andhra Pradesh Politics : విజయవాడలో జరిగిన వాహనమిత్ర కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటల్లో.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించనున్నాయి. అంటే కురుక్షేత్ర యుద్ధస్థాయిలో ఇరుపక్షాలూ వ్యూహప్రతివ్యూహాలను.. అస్త్రశస్త్రాలను �
ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటూ సన్నిహితులకు చెబుతున్న మంత్రి అమర్నాథ్.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి సీటు నాదే.. అక్కడ పోటీ చేసేదీ నేనేనని సినిమా స్టైల్లో డైలాగ్లు చెబుతున్నారట.
విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్లు తీర్పు ఈ సారి తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది అధికార వైసీపీ.. గత మూడు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండాయే ఎగురుతోంది.